#అమ్మఆలోచనలు

3స్వామి పరమహంసయోగానంద రమణుల ఆశ్రమం సందర్శించారు.
వారు రమణులతో సంభాషణ
స్వామి:
ప్రజలను ఆధ్యాత్మికంగా ఎట్లా ఉద్ధరించాలి? వారికి నేర్పవలసినవుి ఏమిటి?
మహర్షి: బోధ అందరికీ ఒకే విధంగా చెయ్యలేము. వారి ప్రకృతి, పక్వత బట్టి ఉంటుంది.
స్వా : లోకంలో ఇంతటి బాధ చూస్తూ భగవంతుడు ఎందుకు ఊరుకున్నాడు?
ఒక్క దెబ్బతో రూపుమాపవచ్చుకదా

మ: బాధ ద్వారా భగవద్దర్శనం కలుగుతుంది

స్వా: దాన్ని మార్చి వేరే విధంగా చెయ్యనక్కల్లేదా?

మ: అదే మార్గం

స్వా: యోగం, మతం విరుగుడు కాదా?

మ: బాధను అధిగమించటానికి సహాయపడతాయి

స్వా అసలు బాధ ఎందుకుండాలి?
మ: ఎవరు బాధపడేది? బాధ అంటే ఏమిటి?

స్వామి మాట్లాడలేకపోయారు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s