#అమ్మఆలోచనలు

విశ్వమాతః లలితా నామాలలో అమ్మవారి ఒక నామము ‘విశ్వమాతః’.ఈ విశ్వానికంతటికీ తల్లి అయిన జగత్జనని మానవ రూపము ధరిస్తే అది జిలేళ్లమూడి అమ్మ. దివ్యమాతృత్వం రూపము ధరిస్తే అమ్మ.తమ, తర బేధాలే కాదు, మానవ, పశు, జంతు, క్రిమి, కీటకాలతో పాటూ చెట్టూ పుట్టలకు తను తల్లినని అమ్మ చూపటము, భక్తులకు ఎన్నోసార్లు అనుభవమే.ఒకసారి ఒక భక్తుడు అమ్మ కునివేదించటానికి మధుర పదార్ధం తెచ్చిపెడితే పిల్లి వచ్చి తింది. ఆ భక్తుడు పిల్లిని కొట్టబోతే, “పిల్లి కాదు…

#అమ్మఆలోచనలు

అప్పటికీ భగవాన్‌ రమణుల గురించి ప్రచారము లేదు. అందుకే ఆయన ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. కాని అరుణగిరిపై ఉన్న సాధువు మహిమాన్వితుడని నెమ్మదిగా వ్యాపించటము మొదలవుతోంది. అలాంటి కాలములో భగవాన్‌రమణులను దర్శించటానికి ఒక డాంబికపు వ్యక్తులు కొండ పైకి వచ్చారు. అప్పటికి కొద్ది కాలం ముందే భగవాను విరూపాక్షగుహ కొచ్చారు. ఆ రోజు అక్కడ భక్తులెవ్వరూ లేరు. భగవాను విరూపాక్షగుహ శుభ్రం చేస్తున్నారు. ఆయన బురదతో గోడలను అలుకుతున్నారు. ఆ సమయంలో అక్కడికొచ్చిన డాంబిక వ్యక్తులు,…

#అమ్మఆలోచనలు

4.#అమ్మఆలోచనలు అమ్మ వివరించేవి చాలా లాజిక్ తో కూడి ఉంటాయి. రాజు అమ్మ భక్తుడు. అతను మొదటిసారి వెళ్ళినప్పుడు అమ్మ భోజనానికి రమ్మంది. పొట్లకాయ కూర అమ్మే వండింది. రాజు అమ్మతో తను పొట్లకాయ తిననని చెప్పాడు. “ఏం నాన్నా! సహించదా?”“సహించక కాదు. న్ను పాము మంత్రం సాధన చేస్తున్నా. తినవద్దన్నారు ““దానికీ దీనికీ సంబంధం లేదు నాన్నా. పొట్లకాయ రక్తవృద్ధి. రుచి ఆరోగ్యం కూడా. తిను నాన్నా”“నిషేద్ధం అమ్మా”“మంత్రం బాగా జపిస్చున్నావా? ఎవరికైనా వేశావా?”“లేదు”“సిద్ధి పొందిందా?”“తెలియదు….

#అమ్మఆలోచనలు

3స్వామి పరమహంసయోగానంద రమణుల ఆశ్రమం సందర్శించారు. వారు రమణులతో సంభాషణస్వామి: ప్రజలను ఆధ్యాత్మికంగా ఎట్లా ఉద్ధరించాలి? వారికి నేర్పవలసినవుి ఏమిటి?మహర్షి: బోధ అందరికీ ఒకే విధంగా చెయ్యలేము. వారి ప్రకృతి, పక్వత బట్టి ఉంటుంది. స్వా : లోకంలో ఇంతటి బాధ చూస్తూ భగవంతుడు ఎందుకు ఊరుకున్నాడు?ఒక్క దెబ్బతో రూపుమాపవచ్చుకదా మ: బాధ ద్వారా భగవద్దర్శనం కలుగుతుంది స్వా: దాన్ని మార్చి వేరే విధంగా చెయ్యనక్కల్లేదా? మ: అదే మార్గం స్వా: యోగం, మతం విరుగుడు కాదా?…

#అమ్మఆలోచనలు

2.కొందరు పెద్దలు, వేదపండితులు కలసి జిలేళ్లమూడి వెళ్ళారు. వారిలో కొందరు భక్తులు. కొందరు అమ్మను పరిక్షించాలనుకున్నవారు. కొందరు అమ్మ వేదపరిజ్ఞానము చూడాలనుకున్నవారు. అప్పటికి అమ్మ గుడిసెలోనే ఉండేది. అమ్మ అందరికీ భోజనాలు కొసరి కొసరి వడ్డించింది. తిన్న తరువాత వారు అమ్మతో సంభాషణ మొదలెట్టారు. వేదాంతం మీద ప్రశ్నలేశారు. అమ్మ దేనికీ సమాధానమివ్వక వేరేది మాట్లాడుతోంది. ఇంతలో ఒక భక్తుడు వచ్చి “అమ్మ! ఈ పుస్తకం అచ్చు వేశారు. ఇది చూసి నీవు సరేనంటే విడుదల చేస్తారు…”…

#అమ్మఆలోచనలు

1.మున్నెమ్మ అంధురాలు. వృద్ధురాలు. ఆమె తిరువన్నాపురములో ఉండేది. ప్రతిరోజు కష్టం మీద చేతి కర్ర సాయంతో కొండ ఎక్కి వచ్చి భగవాను రమణుల దర్శనము చేసుకునేది. విరూపాక్షగుహలో ఉండేవారు భగవాను అప్పుడు. ఆమె నెమ్మదిగా వచ్చి అక్కడి వారిని అడిగేది “భగవాను చూశారా నన్ను?”“చూశారమ్మా!”అలా చెప్పాక భగవానుకు నమస్కారాలు తెలిపి వెళ్ళిపోయేది. ఎప్పుడూ ఏమీ అడిగేది కాదు. ఒకరోజు ఆమె వచ్చినప్పుడు భగవాను ఆమెను తన వద్దకు తీసుకురమ్మనారు. ఆమె ను భక్తులు భగవాను వద్దకు తీసుకువచ్చారు….