శ్రీ రాముని అడుగుజాడలలో:

శ్రీ రాముని అడుగుజాడలలో: రాముడు భారతీయ ఆత్మ.  రామ నామము మహా మంత్రం. రామ నామము ఉన్నంత వరకూ ఈ భూమి మీద ఉంటానన్నాడు హనుమంతుల వారు. రామ మంత్రం జరిగే చోట నేటికీ మనకాయన తప్పక కనపడుతాడు.  మహరచయితల నుంచి కొద్దో గొప్పో రచనలు చేసే వారి వరకూ, రామకథను రాయనివారు కద్దు.  అందుకే మనకు రామాయణాలు కోకొల్లలు.  తెలుగులోనే వందకు పైగా రామాయణాలు ఉన్నాయి. కారణము బహుశా రామకథ మధురమైనది కాబట్టి, రాముడు దేవుడుగా…

రామాయణం- అంతరార్థం- సీతామాత – కుండలినీ శక్తి.

రామాయణం- అంతరార్థం- సీతామాత – కుండలినీ శక్తి. “నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యై చ తస్యై జనకాత్మజాయై। నమోఽస్తు రుంద్రేంద్రయమానిలేభ్యో। నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః॥” శ్రీరామునికి, హనుమకు సర్వస్యశరణాగతి చేసిన నేల భారతావని. రామాయణం, హనుమంతుల వారు అణుమణువునా అగుపడుతారీ అవనిలో. రామాయణం పవిత్రమైన గ్రంథం. మన ఐతిహాసము. శ్రీ రామచంద్రుడు భారతీయ ఆత్మ. ఆ రామస్వామి పేరు భారతదేశపు అణువణునా, కణకణమునా నిలచి ఉంది. వాల్మీకి మహాముని రామాయణాన్ని కావ్యంగానో, చరిత్రగానో రాయలేదు. గొప్ప అంతరార్థాన్ని నిక్షిప్తం…

మాఘ నవరాత్రులు

మాఘమాసం అద్భుతమైన కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం మొదట వచ్చే ఈ మాసం పుణ్యకాలం.అప్పటి వరకూ ఆగిన ముహుర్తాలు మాఘమాసంతో మొదలవుతాయి. నదీ స్నానానికి, సముద్రస్నానానికి ప్రసిద్ధి ఈ మాసం.మాఘమాసంలో సూర్యారాధన ఎంతో ముఖ్యమైనది. ఈ మాసంలోనే మనకు రథసప్తమి కూడా వస్తుంది.ఇదే కాక ఈ మాసంలో జ్ఞానాన్ని ఇచ్చే శ్యామలా నవరాత్రులు కూడా వస్తాయి.ఈ మాఘ శుక్ల పాడ్యమి నుంచి శుక్ల నవమి వరకూ కూడా రాజ్యశ్యామలా నవరాత్రులుగా ప్రసిద్ధి. ఇవి గుప్త నవరాత్రులు. ఈ గుప్త…

అష్టావక్రగీత10

అష్టావక్రగీత#10జనక మహారాజు అష్టావక్రునికి జ్ఞాన తృష్ణతో అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు ఆత్మ నిజతత్త్వాన్ని గురించి వివరించి చెబుతాడు.జనక మహారాజుకు ఆత్మానుభవము కలిగింది. ఆ జ్ఞానం కలిగిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెబుతున్నాడు.సముద్రంలో అనేకమైన అలలు పుడుతూ ఉంటవి. అవే కాదు కెరటాలు, నురుగు, నీటి బిందువులు వెదజల్లబడుతూ ఉంటాయి. తిరిగి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అలాగే పరమాత్మ నుంచి ఆత్మలు ఉద్భివిస్తాయి. తిరిగి లయమవుతాయి. అన్నీ సముద్రంలో భాగాలలా, పరమాత్మలో ఇవీ భాగాలే. అలా ఆత్మ పరమాత్మలో…

అష్టావక్రగీత#9

అష్టావక్రగీత#9 జనక మహారాజు అష్టావక్రునికి జ్ఞాన తృష్ణతో అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు ఆత్మ నిజతత్త్వాన్ని గురించి వివరించి చెబుతాడు. జనక మహారాజుకు ఆత్మానుభవము కలిగింది. ఆ జ్ఞానం కలిగిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెబుతున్నాడు. సముద్రంలో అనేకమైన అలలు పుడుతూ ఉంటవి. అవే కాదు కెరటాలు, నురుగు, నీటి బిందువులు వెదజల్లబడుతూ ఉంటాయి. తిరిగి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అలాగే పరమాత్మ నుంచి ఆత్మలు ఉద్భివిస్తాయి. తిరిగి లయమవుతాయి. అన్నీ సముద్రంలో భాగాలలా, పరమాత్మలో ఇవీ భాగాలే….