శంకర జయంతి

“ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగే యుగే ” అని గీతాచార్యులు చెప్పారు. సనాతన ధర్మం గతి తప్పి, చెక్కా ముక్కలౌతుంటే, అరాచకం ప్రబలి హైందవం 72 ముక్కలుగా అతలాకుతలమౌతుంటే, ధర్మం పునరుద్ధరించటము కొరకు పరమాత్మ స్వయంగా మానవునిగా వచ్చిన అవతారమే జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు. మనందరం నేడు ఇలా మనగలుగుతున్నామంటే, అనాది అయిన సనాతన ధర్మము ప్రపంచంలో తలెత్తుకు జయకేతం ఎగురవేస్తోంది అంటే- అది జగద్గురువుల భిక్ష. అయన జన్మించినది క్రీస్తు పూర్వం 507 అయినా, జన్మ…