అష్టావక్రగీత-3

అష్టావక్రగీత#3 వైరాగ్యం ఎలా కలుగుతుంది? జ్ఞానము ఎలా కలుగుతుంది? ముక్తి ఎలా కలుగుతుందని జనకమహారాజు ప్రశ్నించగా అష్టావక్రుడు సమాధానం చెబుతున్నాడు. విషయలంపటాలను విషంలా వదిలెయ్యమన్నాడు. బంధాలనుంచి విడుదల చేసుకోమన్నాడు. ఏ బంధాలవి? “యదిదేహం పృథక్కృత్య చితి విశ్రామ్యతిష్టసి।అధునైవ సుఖీ శాంతః బంధముక్తో భవిష్యసి॥” శరీరము నేనన్న తాదాత్మ్యం నుంచి వేరుపడి నీ ఎరుకలో నీ కాంషియస్‌నెస్‌లో నిలబడి నిన్ను నీవు చూసుకు. నిత్యముక్తుడవు.నిత్యతృప్తుడవు. ఆనందరూపమే నీవు. దేహమనేది ఒక పెద్ద బంధం. ఈ దేహము నేను అన్న…

అష్టావక్రగీత-2

అష్టావక్రగీత #2 జనకుడు రాజయోగి. ఆయనకు జ్ఞాని అని పేరు. ఆయన అష్టావక్రుడన్న మునికుమారుని అడిగిన ప్రశ్న “జ్ఞానం అంటే ఏమిటి? వైరాగ్యం ఎలా నిలుపుకోవాలి? ముక్తి ఎలా లభ్యమవుతుంది?” అష్టావక్రగీతలో మొదటి అధ్యాయములోని 19 శ్లోకాలాలో సమాధానం చెబుతాడు అష్టావక్రుడు. ఆలోచించండి వేల సంవత్సరాలకు పూర్వం శంకరభగవద్పాదుల వారు మనకు అద్వైత జ్ఞానము పంచక పూర్వం అజ్ఞానమన్న రెల్లగడ్డిని పదునైన కత్తి వంటి సమాధానాలతో అష్టావక్రుడు చెప్పాడంటే….ఆనాటి మునుల జ్ఞానగంగా ప్రవాహం మన బుర్రకు అందనిది….

అష్టావక్రగీత -1

నేను” అన్నది ఏమిటో తెలుసుకో!, అన్నారు భగవానులు.“నేను” మీద ధ్యానం చెయి, తెలియగలదని అన్నామలై (రమణుల వారి శిష్యులు) చెప్పారు. “నేను” అన్న భావమే అహం. మానవుకున్న 26 తత్త్వాలు/ గుణాలు/భూతాలలో ముఖ్యమైనది అని చెబుతారు వేదాంతులు. దీని విషయం తెలుసుకోవటానికి గురువును ఆశ్రయించమన్నారు పెద్దలు. గురువు ఏం చెబుతాడు?  “అజ్ఞానివి నీవు కాదయ్యా! నీ స్వభావం జ్ఞానమే. కాని నీవు, నీవు కానిదైన శరీరము నీవన్న బ్రాంతిలో ఉండి నీ అసలు రూపం గహ్రించటము లేదు. నీ అసలు స్వరూపము…

#అమ్మఆలోచనలు

కొన్ని సార్లు మనకు తెలియకుండా కొన్ని దివ్యమైన అనుభవాలు ఆవిష్కరించబడుతాయి. అవి మనమెంతో కోరుకున్నవైతే ఇక చెప్పేదేముంది? అదో అద్భుతమే కదా! ఈ ఉపోత్ఘమంతా ఈమధ్యనే నాకయిన ఒకానొక అనుభవం పంచుకో టానికి. అసలు అనుభవం పంచుకోవాలా? అని వారం రోజులు ఆలోచించి ఓటు వెయ్యటానికి వరుసలో నిలబడి ఈ విషయం రాసుకుంటున్నా. జిల్లేళ్ళమూడి అమ్మ గురించి చదివి, అమ్మతో అనుభవాల గురించి ఇంటర్యూలు విని, చాలా కాలం అమ్మను ప్రత్యక్షంగా చూడలేదని కష్టపెట్టుకున్నాను. పైగా నాయనమ్మ…

నళినిగారి అనుభవము

స్వాద్యాయ సెంటరులో వారాంతరం గొప్ప సాహిత్య సమావేశాలు జరుగుతాయి. ఆ సెంటరు నారపల్లిలో ఉంది. ఊరికి కొంత దూరంగా ఉన్నందునా, ఇంకా రణగోణధ్వనుల ప్రవేశం లేనందునా ఆ ప్రదేశంలో కొంత ప్రశాంతత నిలిచే ఉంది. శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్యులువారి గ్రంధాలయంలో నెలకొని ఉంది ఆ కేంద్రం. ఆ ప్రాంగణము చెట్లతో నిండి ఉంది. బయట వేడి లోపలికి రానియ్యని వృక్షసంపదతో పాటూ, ఆ ఇంటి గ్రౌండు ప్లోర్లే కావటం వలన వారి గ్రంధాలయం ఎంతో ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉంది. ఎన్నో…